కడప జిల్లా, పెద్దతిప్పసముద్రం మండలంలోని రంగసముద్రం గ్రామంలో వెలసిన రేణుక యల్లమ్మ ఆలయంలో దసరా ఉత్సవాలు గురువారం నుంచి ప్రారంభమవుతున్నట్లు రంగసముద్రం గ్రామస్థులు తెలిపారు. ప్రతి సంవ త్సరం ఆనవాయితీగా దసరా మహోత్సవాలను నిర్వహిం చేందుకు గ్రామస్థులు, ఆలయ నిర్వాహకులు నిర్ణయిం చారు. ఈనెల 12వ తేదీ వరకు అమ్మవారిని సుందరంగా అలంకరించి దేవి నవరాత్రిపూజా కార్యక్రమాలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa