రాజస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఉదయ్పూర్లోని దేబారీ ప్రాంతంలో శుక్రవారం ఎదురెదురుగా వస్తున్న కారు, ట్రాలీ ఢీకొన్నాయి. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా, ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa