AP: కొత్త సంవత్సరం వేళ మంత్రి నిమ్మల రామానాయుడు నేతలు, కార్యకర్తలకు కీలక సూచనలు చేశారు. శుభాకాంక్షలు తెలుపడానికి అమరావతి, పాలకొల్లు క్యాంప్ ఆఫీసులకు ఎవరూ రావొద్దని మంత్రి కోరారు. కేకులు, బొకేలు, దండలు తీసుకురావద్దని.. ఆ ఖర్చును పేదవారికి సాయం చేయడంలోనే తనకు నిజమైన సంతృప్తి, ఆనందం ఉంటుందని వెల్లడించారు. ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచే ఈ ఆనవాయితీని నిమ్మల పాటిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa