ట్రైనీ డాక్డర్పై హత్యాచారం కేసును కోల్కతా హైకోర్టు ఈనెల 27న విచారించనుంది. దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన ఈ కేసులో దోషిగా తేలిన సంజయ్ రాయ్కు పశ్చిమ బెంగాల్లోని సీల్దా కోర్టు ఇటీవలె యావజ్జీవ శిక్ష విధించింది. అయితే ఈ తీర్పుపై అసంతృప్తితో ఉన్న మమతా బెనర్జీ ప్రభుత్వం సంజయ్ రాయ్కు ఉరిశిక్ష విధించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కోల్కతా హైకోర్టు ఈ కేసును జనవరి 27న విచారించనున్నట్లు తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa