ఏపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా నేషనల్ హైవేలపై ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో రాష్ట్రంలో మరో నేషనల్ హైవేకు సంబంధించి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో 165 నేషనల్ హైవేలోని రెండో దశలో ఆకివీడు–దిగమర్రు వరకు నాలుగు లైన్లుగా అభివృద్ధి చేయనున్నారు. అలాగే ఆకివీడు–వీరవాసరం మధ్యలో బైపాస్ విస్తరించనున్నారు. ఈ మేరకు అలైన్మెంట్కు కూడా కేంద్రం ఆమోదం తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa