పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 19వ విడత నగదు సాయం కోసం దేశ వ్యాప్తంగా రైతులంతా ఎదురుచూస్తున్నారు. వీరికి తాజాగా కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గుడ్ న్యూస్ చెప్పారు. ఫిబ్రవరి చివరి వారంలో రైతులందరి ఖాతాల్లో పీఎం కిసాన్ డబ్బులు పడతాయని తెలిపారు.
ఇక ఈ స్కీం ప్రయోజనం పొందాలంటే రైతులు తప్పనిసరిగా e-KYC ప్రక్రియను పూర్తి చేసుకోని ఉండాలి. మొబైల్లో ఇంట్లోనే e-KYC పూర్తి చేసుకోవచ్చు. పూర్తి చేయని రైతులకు డబ్బులు పడవు.
![]() |
![]() |