ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెనుగొండలో శ్రీ నగరేశ్వర స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 17, 2025, 11:34 AM

పెనుగొండ క్షేత్రంలో వేంచేసియున్న శ్రీ నగరేశ్వర స్వామి ఆలయానికి సోమవారం తెల్లవారుజామున భక్తులు స్వామి వారిని దర్శించుకుని పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు కోట సుబ్రమణ్యం ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం స్వామివారిని అలంకరించి భక్తులకు దర్శనాన్ని కల్పించారు. స్వామివారికి ప్రీతిపాత్రమైన రోజు సోమవారం కావడంతో ఆలయానికి భక్తులు పోటెత్తారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa