ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టమోటాలు ప్రభుత్వమే కొనుగోలుచేయడం హర్షణీయం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 22, 2025, 12:21 PM

అనంతపురం జిల్లా, తనకల్లు మండలకేంద్రం లో శుక్రవారం సీఎం చంద్రబాబు చిత్రపటానికి రైతులు క్షీరాభిషేకం చేశారు. టమోటా ధరలు పడిపోయి రైతులు పొలాల్లో వదిలేస్తున్నారని, ఇలాంటి సమయంలో రైతులను ఆదుకోవడనికి ముఖ్యమంత్రి, వ్యవసాయ శాఖ మం త్రి అచ్చెన్నాయుడు ప్రభుత్వమే టమోటాలు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవడం హర్షించ దగ్గ విషయమన్నారు. టీడీపీ కన్వీనర్‌ తొట్లి రెడ్డిశేఖర్‌రెడ్డి, దేశాయి ప్రభాకర్‌రెడ్డి, రెడ్డెప్పరెడ్డి, దస్తగిరి, మహబూబ్‌బాషా, కోటిరెడ్డి, తోట సరోజమ్మ పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa