ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జనసేన ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 25, 2025, 03:23 PM

అసెంబ్లీకి రాకుండా ప్రజా సమస్యలని విస్మరించి వైసీపీ అధినేత జగన్ ఓ జోకర్‌గా మిగిలారని నెల్లిమర్ల జనసేన ఎమ్మెల్యే లోకం నాగమాధవి మంగళవారం సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రతిపక్ష హోదా కోసం డిమాండ్ చేస్తోన్న ఆయన.. ప్రజా తీర్పును గౌరవించలేదని విమర్శించారు. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఆమె మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి కృషి చేస్తోందని చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa