ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ బడ్జెట్ ప్రభుత్వ వంచనకు పరాకాష్ట: అమర్నాథ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 01, 2025, 03:04 PM

ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ చంద్రబాబు మార్క్‌ వంచన, మోసానికి ప్రతిబింబంగా ఉందని, ప్రభుత్వంపై ఆధారపడిన పేద బలహీనవర్గాల జీవన ప్రమాణాలు పెంచే విధంగా ఈ బడ్జెట్‌ కనిపించడం లేదని విశాఖ జిల్లా వైయస్సార్సీపీ అధ్యక్షుడు.
మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ ఆక్షేపించారు. శనివారం మీడియాతో మాటాడుతూ రాష్ట్రంలో వెనకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు తీరని అన్యాయం చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa