ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పారిశుద్ధ్య కార్యదర్శులతో కమిషనర్ సమీక్ష

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 06, 2025, 12:54 PM

బాపట్ల పురపాలక సంఘ కార్యాలయంలో గురువారం సచివాలయ పారిశుద్ధ్య కార్యదర్శులతో మునిసిపల్ కమిషనర్ రఘునాథ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ. సింగిల్ యూస్ ప్లాస్టిక్ నిషేధం అనే అంశమును థీమ్ గా తీసుకుని శుక్రవారం పురపాలక సంఘ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు వకృత్వా పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 10న స్వయం సహాయక గ్రూపుల వారితో, 11న ఎన్ జీ ఓతో అవగాహన కార్యక్రమం నిర్వహించబడుతుందన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa