ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆరో తరగతి విద్యార్థిని ఆత్మహత్య

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 08, 2025, 03:47 PM

ఏపీలోని అల్లూరి జిల్లాలో శనివారం విషాద ఘటన జరిగింది. వాడపల్లి బాలికల హాస్టల్‌లో ఆరో తరగతి చదువుతున్న డోరి అశ్విని అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. అశ్విని సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడింది.
హాస్టల్ యాజమాన్యం సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో బాలిక కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. బాలిక ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa