గత వైసీపీ ప్రభుత్వం పరిశ్రమల్లో సేఫ్టీ ఆడిట్ చేయకపోవడంతో పరిశ్రమల్లో ప్రమాదాలో జరుగుతున్నాయని కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆరోపించారు. కార్మిక శాఖ బడ్జెట్ ఆమోదం కోసం జరిగిన చర్చలో భాగంగా అసెంబ్లీలో ఆయన బుధవారం మాట్లాడారు. 2019-24 మధ్యలో రాష్ట్రంలో దాదాపు 363 ప్రమాదాల్లో 445 మంది మరణించారని తెలిపారు. ఈఎ్సఐ ఆస్పత్రుల్లో కార్మికుల భద్రత, ఆరోగ్యం విషయంలో వైసీపీ ప్రభుత్వం చిత్తశుద్ధి లేకండా వ్యవహరించిందని ఆరోపించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa