ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కవయిత్రి మొల్లమాంబ పేరుతో స్టాంప్ రిలీజ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 13, 2025, 02:17 PM

నరసరావుపేట కవయిత్రి మొల్లమాంబ పేరుతో ప్రభుత్వం స్టాంపు రిలీజ్ చేసిందని జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు అన్నారు. గురువారం కలెక్టర్ కార్యాలయ ఆవరణలో మొల్లమాంబ జయంతిని నిర్వహించారు. ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కవయిత్రిని ఆదర్శంగా తీసుకొని సాధారణ కుటుంబంలో జన్మించిన ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు. రామాయణాన్ని ఐదు రోజుల్లో సరళమైన భాషలో ఆమె రచించారని కలెక్టర్ అరుణ్ బాబు గుర్తు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa