ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రెండు లారీలు ఢీ.. ఇద్దరు వ్యక్తులు స్పాట్ డెడ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 14, 2025, 02:29 PM

అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కురబలకోట మండలంలోని కడప క్రాస్ సమీపంలోని తానామిట్ట అడవిపల్లె దగ్గర శుక్రవారం ఉదయం బెంగళూరు నుంచి రాజమండ్రికి గ్రానైట్ లోడుతో వెళ్తున్న లారీని మరో లారీ ఢీకొట్టింది.
ఈ ఘటనలో రెండు లారీల్లోని డ్రైవర్లు ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని.. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ప్రభుత్వాస్పత్రికి తరలించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com