ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆర్జీకర్ మృతురాలి తల్లిదండ్రుల పిటిషన్.. కొట్టేసిన సుప్రీం

national |  Suryaa Desk  | Published : Mon, Mar 17, 2025, 04:34 PM

కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం కేసులో తల్లిదండ్రుల పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. ఈ కేసులో దోషిగా తేలిన సంజయ్ రాయ్‌కు సీల్దా కోర్టు ఇటీవల జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెలువరించింది. అయితే ఈ కేసులో మళ్లీ సీబీఐ విచారణ జరిపించాలని మృతురాలి తల్లిదండ్రులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వాదనలు విన్న సుప్రీంకోర్టు తాజాగా ఆ పిటిషన్‌ను కొట్టివేసింది. కోల్‌కతా హైకోర్టులో ఈ పిటిషన్‌ను కొనసాగించొచ్చని తెలిపింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com