ట్రెండింగ్
Epaper    English    தமிழ்

15 ఏళ్లు దాటిన పెట్రోల్ వాహనాలపై ఏప్రిల్ 1 నుంచి నిషేధం

national |  Suryaa Desk  | Published : Sat, Mar 22, 2025, 12:29 PM

ఢిల్లీ ప్రభుత్వం వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. 15 సంవత్సరాల కంటే పాతబడిన పెట్రోల్ వాహనాలు, 10 సంవత్సరాలు పైబడిన డీజిల్ వాహనాలను నిషేధించాలని ప్రకటించింది. ఈ నిబంధనలు 2025 ఏప్రిల్ 1 నుండి అమలులోకి వస్తాయి. పొల్యూషన్ ని తగ్గించడం, క్లీన్ ఎనర్జీ వాహనాలను ప్రోత్సహించడం కోసం ఈ డెషిషన్ తీసుకోగా.. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది ఢిల్లీ సర్కార్.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa