ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మమతా 42 మంది ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదల

national |  Suryaa Desk  | Published : Tue, Mar 12, 2019, 06:20 PM

తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత మమతా బెనర్జీ రాష్ట్రంలో మొత్తం 42 స్థానాలకు ఒకేసారి ఎంపీ అభ్యర్థులను ప్రకటించడం, అందునా 17 మంది మహిళలకు సీట్లు కేటాయించి సంచనలంగా మారారు. ప్రస్తుతం టీఎంసీకి 34 మంది ఎంపీలుండగా వీరిలో 8 మందికి టికెట్ నిరాకరించిన దీదీ 17 మంది మహిళలకు టికెట్లు కేటాయించడం విశేషం. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించడానికే దేశంలో పార్టీలు వెనకడుగు వనకడుగేస్తుంటే దీదీ మాత్రం ఏకంగా 40 శాతానికి పైగా సీట్లను మహిళలకు కేటాయిస్తూ సంచలం రేపారు. మిమీ చక్రవర్తి, నుస్రత్ జహాన్ల లాంటి సినిమా వ్యక్తులకు కేటాయించిన దీదీ మొత్తం స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి పొత్తుల మీద వస్తున్న అన్ని ఊఆహాగానాలకు తెరదించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa