ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వేసవిలో అపరాల సాగుకు ప్రభుత్వం ప్రోత్సాహం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Apr 24, 2025, 11:08 AM

 ఖరీఫ్ సీజన్లో ప్రధాన పంటల సాగు సమయంలోపు వేసవిలో అపరాలు సాగు చేస్తే అదనపు ఆదాయం పొందే వెసులుబాటు ఉందని వ్యవసాయశాఖ అధికారులు అంటున్నారు. దీంతో ప్రభుత్వం వేసవిలో అపరాల సాగును ప్రోత్సహిస్తోంది. 50 శాతం రాయితీతో విత్తనాలు రైతులకు అందిస్తోంది. స్వల్పకాలిక పంటలైన నువ్వు, రాగి, కొర్రలు సాగు చేసుకునే అవకాశం ఉన్నందున ఆయా పంటల విత్తనాలు రాయితీతో పంపిణీ చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa