ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విడదల రజిని అరెస్ట్ తప్పదా?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 25, 2025, 12:08 PM

వైసీపీ హయాంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని మాజీ మంత్రి విడదల రజిని దందాలు, దౌర్జన్యాలు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. యాడ్లపాడు మండలానికి చెందిన స్లోన్ క్రషర్ యజమానిని బెదిరించి రూ.2.20 కోట్లు వసూలు చేశారని ఇదివరకే కేసు నమోదైంది.
ఈ కేసులో ఏ1గా రజిని, ఏ3గా ఆమె మరిది గోపి ఉన్నారు. నిన్న హైదరాబాద్‌లో గోపిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు విడదల రజిని వంతు వచ్చినట్లు తెలుస్తోంది. త్వరలో ఆమెను అరెస్ట్ చేయబోతున్నట్లు సమాచారం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa