ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మళ్లీ ఉగ్రదాడులు జరగొచ్చు: ఐబీ

national |  Suryaa Desk  | Published : Sat, Apr 26, 2025, 03:58 PM

జమ్మూకశ్మీర్‌లో మళ్లీ హై అలర్ట్ జారీ చేసింది. మళ్లీ ఉగ్రదాడులు జరగొచ్చని ఐబీ హెచ్చరికలు జారీ చేసింది. లష్కరే తోయిబా దాడులు చేయొచ్చని ఇంటెలిజెన్స్ అనుమానిస్తోంది. దీంతో పర్యాటక ప్రాంతాల్లో భద్రత పెంచాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. కాగా భద్రతా దళాలు ఉగ్రవాదుల ఇండ్లను మట్టుపెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు 175 మందిని  అదుపులోకి తీసుకున్నారు. వీరు ఉగ్రవాదులకు సహకరిస్తున్నారని అనుమానిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa