ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాకిస్థాన్‌లో భగ్గుమన్న ధరలు.. కిలో చికెన్‌ రూ.800!

Health beauty |  Suryaa Desk  | Published : Mon, Apr 28, 2025, 03:18 PM

పహల్‌గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్‌తో ఏ క్షణమైనా యుద్ధం ప్రారంభం కావచ్చునన్న వార్తలతో పాక్ ద్రవ్యోల్బణం కొండెక్కింది. బియ్యం, కూరగాయలు, పండ్లు, చికెన్‌ల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ప్రస్తుతం అక్కడ కేజీ చికెన్‌ ధర రూ.798, కిలో బియ్యం ధర రూ.339, గుడ్లు డజన్‌ రూ.332, ఆపిల్‌ కేజీ రూ.288, పాలు లీటర్‌ రూ.224, బ్రెడ్‌ 500 గ్రా. రూ.161, అరటిపండ్లు కిలో రూ.176, టమోటా కిలో రూ.150, ఆరెంజ్‌ కిలో రూ.216గా ధరలు ఉన్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa