ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నరసింహ జయంతి రోజున ఈ పనులు చేయవద్దు: పురోహితులు

Bhakthi |  Suryaa Desk  | Published : Tue, May 06, 2025, 07:31 PM

వైశాఖ మాసం 14వ రోజున నరసింహ స్వామి అవతరించాడు. ఈ రోజుని హిందువులు నరసింహ జయంతిగా జరుపుకుంటారు. ఈ ఏడాది నరసింహ జయంతి మే 11న వచ్చింది. అయితే ఈ జయంతి రోజున పొరపాటున కూడా కొన్ని పనులు చేయవద్దని పూరోహితులు హెచ్చరిస్తున్నారు. మాంసం, మద్యం, వెల్లుల్లి, ఉల్లిపాయలు వంటి తామసిక పదార్థాలను తినకుండా ఉండాలి. ఇంకా ఎవరిని కూడా అగౌరవపరచవద్దు. నలుపు లేదా నీలం రంగు దుస్తులు ధరించకూడదు. పసుపు, ఎరుపు లేదా కుంకుమ రంగు దుస్తులు మాత్రమే ధరించాలి






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa