అమరావతి: తిరువూరు టికెట్ వివాదాన్ని ఓ కొలిక్కి తీసుకొచ్చారు టీడీపీ అధినేత చంద్రబాబు. తిరువూరులో జవహర్కు టికెట్ కేటాయించడంతో నలగట్ల స్వామిదాస్ తీవ్ర మనస్తాపానికి లోనయ్యారు. దీంతో స్వామిదాస్ వర్గీయులు టీడీపీ ప్రచారానికి దూరంగా ఉన్నారు. ఈ పంచాయతీ చంద్రబాబును చేరడంతో ఆయన స్వామిదాస్ను పిలిచి మాట్లాడారు. తిరువూరులో జవహర్కు సహకరించాలని స్వామిదాస్కు ఆదేశాలు జారీ చేశారు. ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తానని స్వామిదాస్కు హామీ ఇచ్చారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa