ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉద్యోగుల హక్కులను సాధించడమే లక్ష్యం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, May 24, 2025, 12:07 PM

కొవ్వూరు స్థానిక ఆర్టీసీ డిపో వద్ద సిబ్బంది శుక్రవారం సంబరాలు చేసుకున్నారు. ఆర్టీసీ ఉద్యోగులకు మేలు చేసేలా 2019 సర్క్యూలర్ ను యథావిధిగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం ఈ సర్క్యులర్ ను నిర్వీర్యం చేయడంతో ఆర్టీసీ ఉద్యోగులు అవస్థలు పడ్డారన్నారు. ఉద్యోగుల హక్కులను సాధించడమే లక్ష్యంగా నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ పనిచేస్తుందని అసోసియేషన్ కొవ్వూరు డిపో సెక్రటరీ శివ అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa