ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పీఓకే ప్రజలు మనవారే.. త్వరలో తిరిగి వస్తారు: రాజ్‌నాథ్ సింగ్

national |  Suryaa Desk  | Published : Thu, May 29, 2025, 02:39 PM

భౌగోళికంగా వేరుగా ఉన్నా, పీఓకే ప్రజలు మనవారేనని, వారు త్వరలో రాజకీయంగా భారత్‌లో ఏకమవుతారని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీలో జరిగిన CII సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. "పీఓకే తిరిగి భారత్‌లో కలవడం త్వరలోనే జరుగుతోంది. పీఓకేలో కొందరే తప్పుదారి పట్టారు. శక్తితో పాటు సంయమనం అవసరం. దేశ రక్షణ రంగంలో ‘మేకిన్ ఇండియా’ ప్రాధాన్యతను ఆపరేషన్ సిందూర్ నిరూపించింది" అని అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa