ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైలు కింద పడి ఏఎస్ఐ ఆత్మహత్య

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jun 01, 2025, 11:49 AM

వైఎస్సార్ కడప జిల్లా, చక్రాయిపేట మండలం కల్లూరుపల్లె తండాకు చెందిన పోలీసు కంట్రోల్ రూమ్ ఏఎస్ఐ పురుషోత్తం నాయక్ (53) కనుమలోపల్లె రైల్వే సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసుల సమాచారం ప్రకారం.
నాలుగేళ్ల క్రితం పురుషోత్తంకు రోడ్డు ప్రమాదంలో కాలికి తీవ్ర గాయమై, ఆపరేషన్ జరిగింది. ఇటీవల అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తీవ్ర మానసిక ఒత్తిడిలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa