తొలుత లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇప్పుడు నష్టాల్లోకి జారుకున్నాయి. మంగళవారం ఉదయం 9:25 గంటల సమయంలో సెన్సెక్స్ 153 పాయింట్ల నష్టంతో 81,184 వద్ద ట్రేడవుతుండగా.. నిఫ్టీ 51 పాయింట్ల నష్టంతో 24,664 వద్ద ఉన్నాయి. సెన్సెక్స్ 30 సూచీలో అదానీ పోర్ట్స్, ఎల్అండ్టీ, బజాజ్, యాక్సిస్, మారుతీ సుజుకీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఎటర్నల్, టాటా స్టీల్, టైటాన్, ఐటీసీ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa