ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నిరసన కార్యక్రమంలో పాల్గొన్న సచివాలయ ఉద్యోగులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jun 24, 2025, 01:57 PM

పుంగనూరు నియోజకవర్గానికి చెందిన పుంగనూరు, చౌడేపల్లి మండలాలలోని గ్రామ సచివాలయ ఉద్యోగులు మంగళవారం నిరసన కార్యక్రమాన్ని చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ(జీవో నెంబర్ 5) రాష్ట్ర ప్రభుత్వం బదిలీల పేరుతో చిన్న ఉద్యోగస్తులు అయిన తమను స్థానిక మండలాలకు బదలీలు చేసు కోకూడదని చెప్పడం చాలా బాధాకరమన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా రెండు మండలాలకు చెందిన ఉద్యోగులు పుంగనూరు తహసిల్దార్ కు వినతిపత్రం అందజేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa