ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైతుల కోసం ఖరీఫ్ డిజిటల్ క్రాప్ సర్వే.. మార్గదర్శకాలు జారీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jul 04, 2025, 11:36 AM

ఏపీలో రైతులకు ముఖ్యగమనిక. 2025 ఖరీఫ్ డిజిటల్ క్రాప్ సర్వే మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ-పంట డిజిటల్ సర్వేలో తప్పులు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఢిల్లీరావు హెచ్చరించారు. సాగుకు అనుకూలంగా లేని భూములను తొలగించి, అనుకూలమైన వాటిని మాత్రమే ఎన్ఐసీ సర్వేకు అనుసంధానించామని చెప్పారు. ఈ-కేవైసీ తప్పనిసరి కాదన్నారు. సచివాలయ పునర్విభజనకు అనుగుణంగా మ్యాపింగ్ చేయాలని అధికారులను ఆదేశించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa