ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చంద్రబాబు పాలన చూసి రాష్ట్రానికి పెట్టుబడులు: మంత్రి కొండపల్లి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jul 06, 2025, 08:23 PM

సీఎం చంద్రబాబు పాలన చూసి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ పేర్కొన్నారు. ఆదివారం విజయనగరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రానికి మరిన్ని కొత్త పరిశ్రమలు తీసుకొచ్చి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తామని మంత్రి తెలిపారు. పారిశ్రామిక పార్కుల్లో పరిశ్రమల స్థాపనతో స్థానిక యువతకు ఉపాధి కల్పించే బాధ్యత తీసుకుంటున్నామన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa