ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పర్యావరణ పరిరక్షణకు మొక్కల పెంచాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jul 08, 2025, 12:14 PM

పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు మొక్కలు నాటి పెంచాలని స్థానిక ఎమ్మెల్యే కేఎస్ఎన్ రాజు విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఎంతో ప్రతిష్టంగా తీసుకున్న ప్రతి నెల 8 తేదీన మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా చోడవరం మండలం రాయపు రాజుపేట గ్రామంలో మంగళవారం చోడవరం నియోజవర్గ శాసనసభ్యులు కె.ఎస్.ఎన్ రాజు మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa