ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జనసేన కార్యకర్త దారుణ హత్య.. జనసేన ఇన్‌ఛార్జి సహా ఐదుగురు అరెస్ట్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jul 12, 2025, 11:34 AM

జనసేన కార్యకర్త దారుణ హత్యకు గురయ్యారు. ఈ కేసులో శ్రీకాళహస్తి జనసేన ఇన్‌ఛార్జి సహా ఐదుగురిని తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 8న జనసేన కార్యకర్త, డ్రైవర్ రాయుడును కాళహస్తి గోదాములో చిత్రహింసలు పెట్టి, చంపేశారు. అనంతరం చెన్నైలోని కూపం నదిలో మృతదేహాన్ని పారవేశారు. సీసీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు నిందితులను గుర్తించారు. జనసేన ఇన్‌ఛార్జి వినూత, ఆమె భర్త చంద్రబాబు సహా ఐదుగురిని అరెస్ట్ చేశారు. హత్యకు కారణాలు తెలియాల్సి ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa