ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విజయవాడలో ఇద్దరి దారుణ హత్య

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jul 16, 2025, 03:16 PM

AP: విజయవాడలో బుధవారం ఇద్దరు క్యాటరింగ్ యువకులు దారుణ హత్యకు గురయ్యారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. గవర్నర్ పేట పీఎస్ సమీపంలోని అన్నపూర్ణ థియేటర్ వద్ద మద్యం మత్తులో ఇద్దరు యువకులు ఒకరిపై ఒకరు కత్తులతో దాడి చేసుకున్నారు. ఈ దాడిలో రక్తపు మడుగులో రెండు మృతదేహాలు పడి ఉన్నాయి. ఇద్దరినీ హత్య చేసింది రౌడీ షీటర్‌ కిషోర్‌గా పోలీసులు గుర్తించారు. మృతులను విజయనగరం, విజయవాడకు చెందిన వారీగా గుర్తించారు. పూర్తివివరాలు తెలియాల్సి ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa