ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో, వ్యవసాయ యంత్ర పరికరాల బ్యాంకులకు (FMB) 80% రాయితీపై కిసాన్ డ్రోన్ పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం నిమ్మాడలోని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్న నాయుడు క్యాంపు కార్యాలయంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆధునిక వ్యవసాయ పద్ధతులు సులభతరం కావడానికి ఈ డ్రోన్ లు ఎంతగానో ఉపయోగపడతాయని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa