ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమెరికా ఆంక్షలు.. ఆరు భారతీయ చమురు కంపెనీలకు షాక్‌

international |  Suryaa Desk  | Published : Thu, Jul 31, 2025, 10:41 AM

ఇరాన్‌ చమురు ఉత్పత్తుల మద్దతుతో మిడిల్ ఈస్ట్‌లో అస్థిరత పెరుగుతోందని ఆరోపిస్తూ, అమెరికా ప్రభుత్వం ఆరు భారతీయ చమురు కంపెనీలపై ఆంక్షలు విధించింది. అమెరికా విదేశాంగ శాఖ ప్రకారం, ఈ సంస్థలు 2024 జనవరి నుంచి 2025 జనవరి మధ్యలో ఇరాన్‌ నుంచి మిథనాల్‌, టోలున్‌, పాలీథైలిన్‌ వంటి ఉత్పత్తులను దిగుమతి చేసుకున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో పాటు టర్కీ, చైనా, యూఏఈ, ఇండోనేషియాలోని సంస్థలపై కూడా ఆంక్షలు విధించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa