ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చరిత్ర సృష్టించిన శుభ్‌మన్‌ గిల్‌.. ఆ రికార్డు బద్దలు

sports |  Suryaa Desk  | Published : Thu, Jul 31, 2025, 07:48 PM

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో టీమ్ఇండియా కెప్టెన్ గిల్ ఓ రికార్డును బ్రేక్ చేశాడు. ఒక టెస్టు సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత కెప్టెన్‌గా రికార్డు సృష్టించాడు. సునీల్ గావస్కర్ 1978/79లో వెస్టిండీస్‌పై 732 పరుగులు చేశాడు. ఇప్పుడు ఆ రికార్డును గిల్ (737) బ్రేక్ చేశాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ 2016/17లో ఇంగ్లాండ్‌పై 655 పరుగులు, 2017/18లో శ్రీలంకపై 610 పరుగులు, 2018లో ఇంగ్లాండ్‌పై 593 పరుగులు చేశాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa