ఏపీ సచివాలయంలో బుధవారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన దాదాపు 10కి పైగా అజెండా అంశాలతో కేబినెట్ భేటీ ప్రారంభమైంది. ఈ భేటీలో ఆగస్టు 15 నుంచి స్త్రీ శక్తి పేరుతో మహిళలకు రాష్ట్రమంతటా ఐదు కేటగిరిల ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి ఆమోదం తెలపనున్నారు. ఏపీ లిఫ్ట్ పాలసీ 2024-29, పర్యాటక శాఖ పరిధిలోని 22హోటళ్లు, రిసార్టులు, క్లస్టర్ల నిర్వహణ కోసం ఏజెన్సీ ఎంపిక నిర్ణయాధికారాన్నీ ఆ శాఖ ఎండీకి కల్పిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa