ట్రెండింగ్
Epaper    English    தமிழ்

2027 నాటికి పోలవరాన్ని పూర్తి చేస్తాం: మంత్రి నిమ్మల

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 12, 2025, 03:57 PM

AP: 2027 డిసెంబర్ నాటికి పోలవరాన్ని పూర్తి చేయడమే తమ లక్ష్యమని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పోలవరం ప్రాజెక్టు పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులని ఆదేశించారు. ‘డయాఫ్రం వాల్ పొడవు 1396 మీటర్లకు 500 మీటర్ల నిర్మాణం పూర్తి అయింది. 3 ట్రెంచ్ కట్టర్లు, 3 గ్రాబర్లలో డయాంఫ్రం వాల్ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. పోలవరం ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే.. రాష్ట్రంలో ఎక్కడా నీటి కొరత ఉండదు’ అని అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa