తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమలకు వచ్చే ప్రతి వాహనాలకు ఫాస్టాగ్ తప్పనిసరి చేసింది. ఈ నూతన విధానం ఆగస్టు 15 నుంచి అమల్లోకి రానున్నట్లు టీటీడీ వెల్లడించింది. అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద వివిధ వాహనాల్లో చేరుకునే భక్తులకు మెరుగైన భద్రతా ప్రమాణాలు, అధిక రద్దీ నివారణ, పారదర్శక సేవలు అందించేందుకు ఈ విధానం అమలు చేస్తున్నట్లు పేర్కొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa