ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మొక్కలను సంరక్షించడంలో ప్రతి ఒక్కరూ ముందుండాలి: ఎంపీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Aug 13, 2025, 01:44 PM

గ్రామీణ అభివృద్ధి శాఖ (MGNREGS) ఆధ్వర్యంలో గూగుడు గ్రామంలో నిర్వహించిన మొక్కలు నాటే కార్యక్రమంలో ఎంపీ అంబికా శనివారం పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కనీసం ఒక్క మొక్క నాటి, దాన్ని జాగ్రత్తగా పెంచితే, గ్రామం అభివృద్ధి చెందుతుందని, పచ్చదనం వల్ల మంచి గాలి, చల్లటి వాతావరణం, సమయానికి వర్షాలు లభిస్తాయని చెప్పారు. గ్రామ ప్రజలతో పాటు ఉద్యోగులు కూడా మొక్కలను రక్షించడంలో ముందుండాలని కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa