ట్రెండింగ్
Epaper    English    தமிழ்

2 నిమిషాల్లో రూ.17 కోట్ల నగలు దోచేశారు.. వీడియో

international |  Suryaa Desk  | Published : Sat, Aug 16, 2025, 12:45 PM

అమెరికాలోని సియాటెల్‌లో దుండగులు నగల దుకాణంపై దాడి చేసి 2 నిమిషాల్లోపే 2 మిలియన్‌ డాలర్ల విలువైన (రూ.17.5 కోట్లు) ఆభరణాలు దోచుకెళ్లారు. ఆగస్టు 14న వెస్ట్‌ సియాటెల్‌లోని మినాషే అండ్‌ సన్స్‌ జ్యువెలరీ షాపులో మాస్క్‌లు ధరించిన నలుగురు కేవలం 90 సెకన్లలో గ్లాస్‌ డోర్ బద్దలుకొట్టి లోపలికి చొరబడి, వజ్రాభరణాలు, లగ్జరీ వాచ్‌లు దోచుకొని పరారయ్యారు. ఈ సంఘటన సీసీటీవీలో రికార్డ్‌ కాగా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa