అన్నమయ్య జిల్లా ప్రజలకు కలెక్టర్ శ్రీధర్ మంగళవారం పిలుపునిస్తూ, పర్యావరణ పరిరక్షణకు మట్టి గణేష్ విగ్రహాలను ఉపయోగించాలని కోరారు. ఈనెల 27న వినాయక చవితి పండుగ సందర్భంగా, జిల్లా కాలుష్య నియంత్రణ మండలి, రాయచోటి పురపాలక సంఘం ఆధ్వర్యంలో రాయచోటి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద 1500 మట్టి వినాయక విగ్రహాలను కలెక్టర్ శ్రీధర్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa