ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేపే చంద్రగ్రహణం.. ఈ రాశుల వారు జాగ్రత్త

Astrology |  Suryaa Desk  | Published : Sat, Sep 06, 2025, 05:13 PM

సెప్టెంబర్ 7వ తేదీన భాద్రపద పౌర్ణమి రోజున సంపూర్ణ చంద్ర గ్రహణం ఏర్పడనుంది. ఇది రాత్రి 9:56గం. నుంచి అర్ధరాత్రి 1:26 నిమిషాల వరకు ఉండనుంది. ఈ నేపథ్యంలో కొన్ని రాశుల వారిపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని, వారు జాగ్రత్తగా ఉండాలని పండితులు సూచిస్తున్నారు. కుంభ, మీనం, మిథునం, సింహ రాశుల వారికి చెడు ఫలితాలు అధికంగా ఉంటాయని, మరీ ముఖ్యంగా కుంభ, సింహ రాశుల వారు గ్రహణాన్ని చూడకుండా ఉండటం మంచిదని సూచిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa