ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైసీపీకి పుట్టగతులు ఉండవు: మంత్రి డీబీవీ స్వామి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Sep 17, 2025, 11:27 AM

తిరుమల వెంకన్నపై రాజకీయాలు మంచిది కాదని మంత్రి డోలా బాల వీరాంజనేస్వామి అన్నారు. శ్రీవిష్ణువు, శనీశ్వర విగ్రహానికి తేడా తెలియని వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి.. నాడు టీటీడీ ఛైర్మన్‌గా వ్యవహరించడం దౌర్భాగ్యమన్నారు. ఆయనకు తిరుపతి నేలపై నడిచే అర్హత లేదన్నారు. చేసిన తప్పులకు వెంకన్న పాదాలు పట్టుకుని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. వెంకన్నతో పెట్టుకుంటే వైసీపీకి పుట్టగతులు ఉండవని హెచ్చరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa