ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఐఫోన్ కోనివ్వలేదని ఆత్మహత్య చేసుకున్న విశాఖ యువకుడు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 22, 2025, 11:27 AM

ఐఫోన్ కోనివ్వలేదని ఆత్మహత్య చేసుకున్న విశాఖ యువకుడు. విశాఖపట్నం జిల్లా సుజాతనగర్‌లో తండ్రి ఐఫోన్ కొనివ్వలేదని మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డ కుమారుడు సాయి మారుతి కెవిన్ (26). కొంతకాలం హైదరాబాద్‌లో సినిమా పరిశ్రమలో పనిచేసి ఇటీవలే ఇంటికి వచ్చిన సాయి మారుతి కెవిన్ . ఈ క్రమంలో తనకు ఐ ఫోన్ కావాలని తండ్రి చంద్రశేఖర్‌ను అడిగిన సాయి. ఈ విషయంపై తండ్రీ కొడుకుల మధ్య వాగ్వాదం జరగగా.. మనస్తాపంతో తన గదిలోకి వెళ్లి ఫ్యానుకు ఉరి వేసుకున్న సాయి మారుతి కెవిన్


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa