ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పతనమైన పెసర ధర

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 23, 2025, 10:47 AM

AP: ఉల్లి, టమాటా, చీనీ, అరటి, సజ్జ, బంతిపూలకు కనీస మద్దతు ధర లేక రైతులు గగ్గోలు పెడుతున్నారు. ధరలు పతనమవుతున్న పంటల జాబితాలో తాజాగా పెసర చేరింది. 2024-25 సీజన్‌లో కనీస మద్దతు ధర క్వింటాకు రూ.8,558 కాగా.. మార్కెట్‌లో రూ.5,000 - రూ.5,200కు మించి పలకలేదు. 2025-26 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్‌లో పెసరకు మద్దతు ధర క్వింటా రూ.8,768గా కేంద్రం ప్రకటించింది. కానీ మార్కెట్‌లో క్వింటా పెసర రూ.2 వేల నుంచి రూ.2,500 మించి పలకడం లేదు. దాంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa