ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రోడ్డు ప్రమాదంలో వైద్యుడు, ఆయన కుమార్తె మృతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Sep 25, 2025, 11:50 AM

 తిరుపతికి చెందిన వైద్యుడు తంగేళ్ల వెంకట కిశోర్ (42), ఆయన కుమార్తె అశ్వినందన (7) సహా ఏడుగురు కుటుంబ సభ్యులు కారులో గుంటూరు బయలుదేరారు. ఈ క్రమంలో పల్నాడు జిల్లా తాతపూడి జాతీయ రహదారిపై అదుపుతప్పి కారు డివైడర్‌ను ఢీకొట్టింది. కారు నడుపుతున్న తంగేళ్ల వెంకట కిశోర్ అక్కడికక్కడే మృతి చెందగా.. అశ్వినందన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. మిగిలిన వారికి స్వల్ప గాయాలయ్యాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa