ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైలు కింద పడి ప్రేమ జంట బలవన్మరణం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 30, 2025, 10:52 AM

పెద్దలు తమ ప్రేమను ఒప్పుకోలేదని రైలు కింద పడి ప్రేమ జంట బలవన్మరణం. గుంటూరు ఎన్ఆర్ఐఐటీ కాలేజీలో బీటెక్ మూడవ సంవత్సరం చదువుతూ, కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న గోపికృష్ణ(20), లక్షీ ప్రియాంక(20). పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకొని, తమకు రక్షణ కల్పించాలని ఈ నెల 5న పట్టాబిపురం పోలీసులను ఆశ్రయించిన ఈ ప్రేమ జంట. ఇరువురి తల్లిదండ్రులను పిలిపించగా, వారు ప్రేమ పెళ్లికి ఒప్పుకోకపోవడంతో, తాము సొంతంగా తమ కాళ్లపై బ్రతుకుతామని వెళ్ళిపోయిన ప్రేమ జంట. ఈలోగా ఏం జరిగిందో ఏమో, ఈ నెల 27న గుంటూరు నుండి మార్కాపురం వైపు వెళ్లే రైలుకు ఎదురుగా వెళ్ళి నిలబడి బలవన్మరణానికి పాల్పడిన గోపికృష్ణ. ఈ విషయం తెలిపి మరుసటి రోజు అదే ప్రాంతంలో ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకున్న లక్ష్మీ ప్రియాంక. ప్రేమ విషయంలో మనస్తాపంతో ఇద్దరు బలవన్మరణానికి పాల్పడ్డారని నిర్ధారణకు వచ్చిన రైల్వే పోలీసులు


 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa