ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పట్టపగలే నడిరోడ్డుపై వ్యక్తి దారుణ హత్య

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 14, 2025, 02:27 PM

గుంటూరు, తెనాలి చెంచుపేటలో దారుణం.  కైలాష్ భవన్ రోడ్డులో టిఫిన్ సెంటర్ వద్ద కొబ్బరికాయల కత్తితో జ్యూటూరి బుజ్జి(50) అనే వ్యక్తిని నరికి చంపిన దుండగుడు. ఘటన స్థలానికి చేరుకున్న త్రీటౌన్ పోలీసులు. దుండగుడు స్కూటీపై మాస్క్‌ వేసుకొని వచ్చి హత్య చేసి పరార్ అయినట్టు చెబుతున్న స్థానికులు. మృతుడు అమర్తులూరు మండలం, కోడితాడిపర్రు గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తింపు. చెంచుపేట లో కూతురిని ఇంటికి వచ్చి టిఫిన్ చెయ్యటానికి బయటకు వెళ్లిన మృతుడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa